Increased Gold Price
-
#Business
Today Gold Rate : మళ్లీ పెరిగిన బంగారం ధర..శ్రావణ మాసంలో కొనుగోలుదారులకు షాక్
ప్రస్తుతం ఒక కిలో వెండి ధర రూ. 1,26,000గా ఉంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు లక్ష రూపాయల మార్క్ను దాటి ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు బంగారం మరింత పెరగడంతో, ఇది బంగారు ఆభరణాల కొనుగోలుదారులకు శ్రావణ మాసంలో ఓ రకమైన ఆర్ధిక భారంగా మారింది. పెళ్లిళ్ల సీజన్తో పాటు పండుగల కాలం కూడా రాబోతుండటంతో, బంగారం కొనుగోలుపై ప్రభావం తప్పకపడనుంది.
Date : 29-07-2025 - 9:35 IST