In Tirumala
-
#Devotional
TTD: తిరుపతి కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు షురూ.. ఏయే పూజలు జరుగుతాయంటే!
TTD: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 4వ తేదీ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మేదిని పూజ, మృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహింపబడినట్లు ఆలయ అధికారులు చెప్పారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార […]
Date : 04-04-2024 - 11:18 IST -
#Devotional
TTD: ఏప్రిల్ 2న ఆళ్వార్ తిరుమంజనం.. పూజరులు ఏం చేస్తారంటే!
ఏప్రిల్ 9వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుకుని ఏప్రిల్ 2వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. అయితే.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం తిరుమల ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది. ఆళ్వార్ తిరుమంజనం ఏప్రిల్ 2న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు తిరుమల అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప […]
Date : 29-03-2024 - 11:15 IST -
#Devotional
TTD: తిరుపతిలో వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
TTD: తిరుపతిలో వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 17న రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరుగనుంది. […]
Date : 22-03-2024 - 7:34 IST -
#Devotional
Tirumala: తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం.. ఏర్పాట్లు సిద్ధం
Tirumala: తిరుమల శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం మార్చి 24, 25వ తేదీల్లో ఘనంగా జరుగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా తుంబురు తీర్థానికి మార్చి 24వ తేదీ ఉదయం 5 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మళ్లీ మరుసటి రోజైన మార్చి 25వ తేదీన ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. పాపవినాశనం డ్యామ్ వద్ద భక్తులకు […]
Date : 21-03-2024 - 10:12 IST -
#Devotional
TTD: తిరుమలలో ఘనంగా తెప్పోత్సవం, తరలివచ్చిన భక్తులు
TTD: పవిత్రమైన తిరుమలలో వేంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవం ఐదు రోజులపాటు అత్యంత ధార్మిక ఉత్సావం ప్రారంభమైంది. పుణ్యక్షేత్రం సమీపంలోని శ్రీవారి పుష్కరిణిలో అత్యద్భుతమైన ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పవిత్రమైన ఫాల్గుణ మాసంలో — ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి మరియు పౌర్ణమి (పౌర్ణమి) రోజులలో తెప్పోత్సవం ఉత్సవాలు జరుపుకుంటారు. క్రీ.శ.1468 నాటి శాసనాలు శ్రీమాన్ మహా మండలేశ్వర మేదిని మిస్రగండ కఠారి సాళువ నరసింహరాజు ఉడయార్ శ్రీవారి పుష్కరిణి మధ్యలో వసంత మండపాన్ని నిర్మించినట్లు […]
Date : 21-03-2024 - 5:52 IST -
#Speed News
TTD: టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ నెల శ్రీవారి దర్శనం, ఆర్జితసేవా టికెట్లు విడుదల
TTD: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 18వ తేదీ ఉదయం 10 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ […]
Date : 13-03-2024 - 5:34 IST -
#Andhra Pradesh
TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే!
TTD: తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ తగ్గే సూచనలు కనిపించడం లేదు, దర్శనం కోసం భక్తులు 15 కంపార్ట్మెంట్లలో క్యూలో నిల్చున్నట్లు ఆలయ అధికారులు నివేదించారు. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం కోసం 18 గంటల పాటు వేచి ఉండాల్సి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. నిన్న మొత్తం 63,831 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలిగి ఉండగా, 25,367 మంది భక్తులు తలనీలాల క్రతువులో పాల్గొన్నారు. ప్రత్యేక దర్శనం ధర రూ. 300 […]
Date : 09-03-2024 - 10:48 IST -
#Devotional
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ వస్తువులను దక్కించుకోవచ్చు ఇలా
TTD: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో స్వామి వారి పై భక్తితో భక్తులు హుండీ ద్వారా కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను మార్చి 13న ఏపీ ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఇక టీటీడీ వేలం వేసే వాటిలో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్వెల్, ఫాస్ట్ట్రాక్, ర్యాడో కంపెనీల వాచీలున్నాయి. ఐ ఫోన్లు, వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో కంపెనీల […]
Date : 04-03-2024 - 11:55 IST -
#Devotional
TTD: టీటీడీ ఉద్యోగులకు వార్షిక క్రీడాపోటీలు.. ఆ రోజు నుంచి షురూ
TTD: టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు మార్చి 1వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానంలో ప్రారంభమవుతాయి. ఈ పోటీలు మార్చి 18వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్లు, పోటీ షెడ్యూల్ తదితర వివరాలు తెలియజేయడం జరుగుతుంది. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టేబుల్ […]
Date : 27-02-2024 - 11:50 IST -
#Speed News
TTD: హిందూ ధర్మప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీటీడీ చైర్మన్ భూమన
TTD: తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు భూమన కరుణాకర రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికే ధార్మిక సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తాను తొలిసారి చైర్మన్ గా ఉన్న సమయంలో రెండు సార్లు ధార్మిక సదస్సలు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు, సలహాలను స్వీకరించి దళిత గోవిందం, […]
Date : 03-02-2024 - 3:12 IST -
#Andhra Pradesh
TTD: జనవరిలో 21.09 లక్షల మంది భక్తుల దర్శనం, తిరుమల శ్రీవారికి రూ.116.46 కోట్లు ఆదాయం
TTD: జనవరి నెలలో తిరుమల శ్రీవారిని 21.09 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. హుండీ కానుకల ద్వారా రూ.116.46 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. హిందూయేతర భక్తులకు ఆఫ్లైన్లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తామని ఈవో ధర్మారెడ్డి అన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాంప్లెక్స్, క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా టైమ్ స్లాట్ విధానాన్ని మరింత పెంచాలని యోచన ఉన్నట్లు […]
Date : 02-02-2024 - 6:46 IST -
#Devotional
TTD: ఫిబ్రవరి 3 నుంచి తిరుమలలో హిందూ ధార్మిక సదస్సు
TTD: ప్రపంచవ్యాప్తంగా హిందూ సనాతన ధర్మ సంప్రదాయాలను ప్రచారం చేసే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఫిబ్రవరి 3 నుంచి తిరుమలలో మూడు రోజుల హిందూ ధార్మిక సదస్సును నిర్వహించనుంది. మఠాధిపతులు, వివిధ మఠాల అధిపతులు మరియు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులకు ఆహ్వానాలు పంపబడ్డాయి. ముఖ్యంగా, TTD వేంకటేశ్వర స్వామిపై అవగాహన కల్పించడానికి మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మద్దతును అందించే కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి తన ప్రయత్నాలను పెంచింది. టిటిడి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ […]
Date : 01-02-2024 - 2:32 IST -
#Devotional
TTD: తిరుమలలో మకర సంక్రాంతి వేడుకలు, ప్రత్యేక పూజలు
TTD: జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి […]
Date : 15-01-2024 - 12:27 IST -
#Cinema
Janhvi Kapoor: శ్రీవారి సేవలో బాలీవుడ్ బ్యూటీ, లంగాఓణిలో మెరిసిన జాన్వీ కపూర్
Janhvi Kapoor: తిరుమల శ్రీవారు అంటే సామాన్యులకే సెలబ్రిటీలకు సైతం సెంటిమెంట్. అందుకే బాలీవుడ్ నటీనటులు కూడా ఏడుకొండలవాడి దర్శనం కోసం పరితపిస్తుంటారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఇష్టం. తాజాగా నటి శుక్రవారం ఉదయం తిరుపతి బాలాజీ ఆలయంలో కనిపించింది. టాలీవుడ్ నటి మహేశ్వరితో కలిసి లార్డ్ బాలాజీ ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చింది. ఆమె ప్రియుడు శిఖర్ పహారియా కూడా ఆమెతో పాటు ఆలయ సందర్శనకు వెళ్లాడు. శుభ సందర్భం […]
Date : 05-01-2024 - 2:09 IST -
#Devotional
TTD: కోట్లు కురిపిస్తోన్న శ్రీవారి హుండీ ఆదాయం
TTD: తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయం నిత్య కళ్యాణం, పచ్చ తోరణం లా ఉంటుంది. దేశ నలుములాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. భక్తుల మొక్కుల చెల్లింపులతో శ్రీవారి హుండీ రోజురోజుకూ పెరుగుతుంటుంది. భక్తులు సమర్పించిన కానుకల కారణంగా తితిదే ఆదాయం రూ.1403.74 కోట్లుగా సమకూరింది. గత యేడాది ఒక్క జనవరి నెలలోనే 20.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ నెలలో రూ.123.07 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే, ఫిబ్రవరి నెలలో హుండీ ద్వారా రూ.114.29 కోట్ల […]
Date : 02-01-2024 - 5:12 IST