Imtiaz Qureshi Dies
-
#Speed News
Imtiaz Qureshi: భారతదేశపు ప్రసిద్ధ చెఫ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి
భారతదేశపు ప్రసిద్ధ చెఫ్ ఇంతియాజ్ ఖురేషి (Imtiaz Qureshi) 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం నాడు 93 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఇంతియాజ్ ఖురేషీని పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు.
Published Date - 10:04 AM, Sat - 17 February 24