Imthias Mohammed
-
#India
Lakshadweep : లక్షద్వీప్ పర్యాటకానికి కొత్త రెక్కలొచ్చాయి..అధికారుల వెల్లడి
Lakshadweep:కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యాటకానికి (Lakshadweep tourism) కొత్త రెక్కలొచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి (tourist interest) చూపుతున్నారు. ప్రస్తుతం లక్షద్వీప్ దీవులను సందర్శించే వారి సంఖ్య గతంలో కంటే భారీగా పెరిగినట్లు అక్కడి పర్యాటక శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు. We’re now on WhatsApp. Click to Join. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలో ప్రభావవంతమైన నాయకుడు. డిసెంబర్ […]
Published Date - 03:03 PM, Sat - 6 April 24