Illegal Mining Case
-
#Andhra Pradesh
Kakani Govardhan reddy : రెండో రోజు సిట్ కస్టడీకి మాజీ మంత్రి కాకాణి
నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న ఆయనను, కోర్టు అనుమతితో గురువారం ఉదయం అధికారులు బయటకు తీసుకెళ్లారు. అనంతరం కాకాణిని కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
Date : 26-06-2025 - 11:25 IST -
#Andhra Pradesh
Kakani Govardhan Reddy : కాకాణి గోవర్ధన్రెడ్డికి 14 రోజుల రిమాండ్
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు చేసిన ఘటనపై, మంగళగిరిలో కేసు నమోదై, దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు కొత్త మలుపు తిప్పారు. ఈ కొత్త కేసులో పీటీ వారెంట్పై కాకాణిని గుంటూరు కోర్టుకు అధికారులు తీసుకొచ్చారు. విచారణ అనంతరం న్యాయస్థానం 14 రోజుల న్యాయహిరాసత విధించడంతో, అధికారులు వెంటనే ఆయనను నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు.
Date : 10-06-2025 - 3:53 IST -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్? మరో కేసు నమోదు…
వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు. అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని వంశీపై కేసు నమోదు చేసిన మైనింగ్ శాఖ, 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని గన్నవరం పోలీస్ స్టేషన్ లో మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేసారు.
Date : 16-05-2025 - 12:53 IST -
#India
Akhilesh Yadav: సీబీఐ విచారణకు సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డుమ్మా!
Akhilesh Yadav : ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav)అక్రమ మైనింగ్ కేసు(Illegal mining case)లో సీబీఐ(CBI) విచారణకు డుమ్మా కొట్టనున్నారు. అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఐదేళ్ల క్రితం నమోదైన కేసులో సాక్షమిచ్చేందుకు నేడు ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ యూపీ మాజీ ముఖ్యమంత్రికి సీబీఐ (CBI) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. నేడు తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది. అయితే అఖిలేశ్ విచారణకు హాజరుకావడం లేదని సమాజ్వాదీ పార్టీ […]
Date : 29-02-2024 - 12:35 IST -
#India
Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్కు సీబీఐ సమన్లు
Akhilesh Yadav : అక్రమ మైనింగ్ కేసు(Illegal mining case)లో రేపు విచారణకు హాజరు కావాలంటూ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav)కు సీబీఐ సమన్లు జారీ(CBI summons issued) చేసింది. అయితే ఆయనను సాక్షిగా మాత్రమే సీబీఐ విచారణకు పిలిచింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ ఈ నోటీసులను జారీ చేసిందని, అఖిలేశ్ యాదవ్ను గురువారం ఢిల్లీలో ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమైందని నివేదికలు పేర్కొన్నాయి. 2012-2016 మధ్య హమీర్పూర్లో […]
Date : 28-02-2024 - 4:09 IST