IG Sunder Raj
-
#India
Maoists:బస్తర్ లో తగ్గిన మావోయిస్టు హింసాకాండ కేసులు.. !
మవోయిస్టులకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లాలో గత ఏడాది హింసాకాండ కేసులు తగ్గాయి. బస్తర్ జిల్లాలో మావోయిస్టుల హింసాకాండ కేసులు 2020 తో పోలిస్తే 2021లో 28 శాతం తగ్గాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.
Published Date - 09:14 AM, Mon - 10 January 22