Hyderabad
-
#Telangana
Hyderabad : ఖైరతాబాద్ బడా గణేశ్కి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందేలా చేసిన ఉత్సవ కమిటీని ఆయన అభినందించారు.
Published Date - 03:55 PM, Fri - 5 September 25 -
#Telangana
Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 5వేల మంది ఎంపిక!
మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ, సర్వే విభాగాలకు అవినాభావ సంబంధం ఉందని, సర్వే విభాగాన్ని బలోపేతం చేస్తేనే రెవెన్యూ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించగలమని అన్నారు.
Published Date - 06:50 PM, Thu - 4 September 25 -
#Speed News
Ganesh Immersion : హుస్సేన్సాగర్ వద్ద కోలాహలం
Ganesh Immersion : హుస్సేన్సాగర్ వద్ద నిమజ్జనాల కోసం 20 క్రేన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు
Published Date - 03:53 PM, Thu - 4 September 25 -
#Speed News
Hyderabad : గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు..29 వేల మంది సిబ్బంది మోహరింపు
ఈ భారీ కార్యాచరణలో భాగంగా సుమారు 29 వేల మంది పోలీసు సిబ్బందిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన నెల రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు సాగుతున్నాయని సీపీ వివరించారు.
Published Date - 04:39 PM, Wed - 3 September 25 -
#Telangana
Minister Seethakka: సకల సౌకర్యాలతో మహా మేడారం జాతర: మంత్రి సీతక్క
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూజారుల అభిప్రాయం మేరకు ఆధునికీకరణ పనులు చేపట్టాలని సూచించారు.
Published Date - 04:30 PM, Wed - 3 September 25 -
#Telangana
Justice Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బలపర్చాలి: మంత్రి
జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశానికి సేవ చేయడానికి లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కేవలం ఒక రాజకీయ ఎన్నిక కాదని, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక అని అభిప్రాయపడ్డారు.
Published Date - 07:58 PM, Mon - 1 September 25 -
#Speed News
Telangana : వైద్య విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి: సుప్రీంకోర్టు
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి మరియు డివిజన్ బెంచ్ ఇచ్చిన పూర్వపు ఉత్తర్వులను పక్కన పెట్టింది. దీంతో, స్థానికత నిబంధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన మద్దతు లభించింది.
Published Date - 12:02 PM, Mon - 1 September 25 -
#Telangana
HYD : హైదరాబాద్ లోని ఆ ప్రాంతంలో నెలకు రూ. 5.4 కోట్లు అద్దె.. అది ఎక్కడో తెలుసా..?
HYD : చదరపు అడుగుకు రూ.67 చొప్పున, మైక్రోసాఫ్ట్ నెలకు కనీస అద్దెగా రూ.1.77 కోట్లు చెల్లించనుంది. నిర్వహణ ఖర్చులు, ఇతర వ్యయాలు కలిపి మొత్తం రూ.5.4 కోట్ల వరకు వెచ్చించనుంది
Published Date - 02:00 PM, Sun - 31 August 25 -
#Speed News
Hyderabad : గణేష్ నిమజ్జనానికి సిద్ధం.. ఏర్పాట్లపై సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
అయితే కొన్ని చోట్ల మూడో రోజే గణేశుడి విగ్రహాలను నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం కూడా గత ఏడాది మాదిరిగానే నిమజ్జన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
Published Date - 02:56 PM, Thu - 28 August 25 -
#Speed News
Heavy rains : కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్
వచ్చే 24 గంటల్లో ఇది నెమ్మదిగా వాయవ్య దిశగా కదలుతూ ఒడిశా తీరాన్ని తాకే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తారంగా కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.
Published Date - 03:29 PM, Wed - 27 August 25 -
#Telangana
Hyderabad: ఖైరతాబాద్ గణేశుడికి తొలిపూజ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్షం కురుస్తున్నా భక్తుల ఉత్సాహానికి తడసే లేదు. పెద్ద ఎత్తున భక్తులు ఖైరతాబాద్ బడా గణేశ్ను దర్శించేందుకు తరలివస్తున్నారు.
Published Date - 11:54 AM, Wed - 27 August 25 -
#Telangana
Hyd : యూనివర్సిటీలో డ్రగ్స్ దందా..ఒక్కో సిగరెట్ రూ.2500 అమ్మకం
Hyd : ఈ ఆపరేషన్ మల్నాడు రెస్టారెంట్ ఓనర్ ఇచ్చిన సమాచారంతో జరిగిందని పోలీసులు తెలిపారు. శ్రీమారుతి కొరియర్స్ ద్వారా ఈ డ్రగ్స్ హైదరాబాద్కి చేరాయని ఈగల్ టీమ్ గుర్తించింది. గతంలో ఈ ముఠా నైజీరియన్ నిక్ అనే వ్యక్తి నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి పబ్బుల్లో పార్టీలు చేసుకున్నట్లు కూడా తేలింది
Published Date - 07:15 PM, Tue - 26 August 25 -
#Andhra Pradesh
Raghurama : ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకు సుప్రీంకోర్టులో ఊరట
దాడికి గురయ్యానని చెప్పిన కానిస్టేబుల్ బాషానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి, ఇక ఈ కేసును కొనసాగించనని స్పష్టం చేశారు. దాడికి సంబంధించి తనకు ఏ అభ్యంతరాలు లేవని, వ్యక్తిగతంగా ఇబ్బందిపడడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ స్పష్టమైన తీర్పును ఇచ్చింది.
Published Date - 03:00 PM, Mon - 25 August 25 -
#Cinema
Revanth Meets Film Celebrities: తెలుగు సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. నిర్మాతలకు పలు సూచనలు!
సినిమా పరిశ్రమలో పని వాతావరణం మెరుగుపడాలని, కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన కార్మికుల సమ్మెను ప్రస్తావిస్తూ వివాదాలు లేకుండా పని జరగాలనే ఉద్దేశంతోనే తాను చొరవ తీసుకుని సమ్మెను విరమింపజేశానని తెలిపారు.
Published Date - 09:04 PM, Sun - 24 August 25 -
#Telangana
Hyderabad : పర్యావరణహితం కోసం మట్టి వినాయక విగ్రహాలు..ఉచితంగా విగ్రహాల పంపిణీ ఎక్కడెక్కడంటే?
ఈ ఏడాది కూడా అదే అభిమతంతో మట్టి విగ్రహాల పంపిణీకి సిద్ధమైంది. ఈసారి, ఆగస్టు 24 నుండి 26 వరకు మూడు రోజుల్లో లక్ష మట్టి వినాయక విగ్రహాలను హెచ్ఎండీఏ పంపిణీ చేయనుంది. ఇదిలా ఉండగా, జీహెచ్ఎంసీ కూడా తన పరిధిలోని వార్డు కార్యాలయాల వద్ద రెండు లక్షల విగ్రహాలు ఉచితంగా అందిస్తోంది.
Published Date - 11:17 AM, Sun - 24 August 25