Hyderabad
-
#Telangana
Inspections : BRS నేతల ఇళ్లలో తనిఖీలు.. ఉద్రిక్తత
Inspections : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఎన్నికల వేళలో చురుగ్గా జరుగుతున్న పోలీసులు తనిఖీలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Date : 07-11-2025 - 7:10 IST -
#Telangana
Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి
Rangareddy: రంగారెడ్డి జిల్లా హైదరాబాదు నగరానికి సమీపంగా ఉండడం వల్ల ఇది ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక హబ్గా మారింది. గచ్చిబౌలి, మాధాపూర్, నానకరంరెడ్డి, షమ్షాబాద్, పటాంచెరు పరిసర ప్రాంతాల్లో అనేక అంతర్జాతీయ ఐటీ సంస్థలు, ఫార్మా కంపెనీలు స్థాపించబడ్డాయి
Date : 05-11-2025 - 10:00 IST -
#Telangana
Sama Rammohan Reddy: కేటీఆర్కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!
గత పదేళ్లలో కేటీఆర్కు, ఆయన తండ్రికి (కేసీఆర్కు) సాధ్యం కాని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రెండేళ్లలోపు చేసి చూపించారని ఆయన స్పష్టం చేశారు.
Date : 04-11-2025 - 5:12 IST -
#Telangana
1.2 Lakh Jobs: లక్ష్యం 120 జీసీసీలు.. 1.2 లక్షల ఉద్యోగాలు: మంత్రి
చివరగా వాన్గార్డ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా రైజింగ్ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
Date : 03-11-2025 - 10:00 IST -
#Speed News
Case Against Naveen Yadav: కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు బిగ్ షాక్.. కేసు నమోదు!
సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులపై ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీసులు నేరుగా కాకుండా ఎన్నికల అధికారుల (Election Authorities) సిఫార్సు లేదా ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తారు.
Date : 02-11-2025 - 4:00 IST -
#Trending
Hydraa : పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం..ఇదే హైడ్రా తీరు – కేటీఆర్
Hydraa : “హైడ్రా రాత్రి వేళల్లో ఇళ్లను కూల్చడం ఎందుకు? ఇది న్యాయపరమైన చర్య అయితే, నోటీసులు ఇవ్వడానికి ఏమిటి భయం?” అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షానే నిలిచిందని, ఎవరిపైనా అన్యాయం జరగకుండా
Date : 02-11-2025 - 3:46 IST -
#Telangana
KK Survey: జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కే పట్టం.. కేకే సర్వే సంచలన ఫలితాలు!
ఈ ఫలితాలు కనుక ఎన్నికల తుది ఫలితాలలో తేడా వస్తే కేకే సర్వేస్కు ఉన్న విశ్వసనీయత, పట్టు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ ఓట్లు పడినా కూడా ఇంత భారీ శాతం ఓట్లు రావడం సామాన్య విషయం కాదు.
Date : 01-11-2025 - 7:02 IST -
#Business
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర
Gold Price : ఇటీవల వరుసగా తగ్గిన బంగారం ధరలు అక్టోబర్ 31న మళ్లీ పెరగడం గమనార్హం. మార్కెట్ సమాచారం ప్రకారం... 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం తులం ధర రూ.1,200 పెరిగి రూ.1,22,680కు చేరింది
Date : 31-10-2025 - 10:30 IST -
#Speed News
Telangana Cabinet: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహం.. మంత్రివర్గంలో మైనారిటీకి చోటు?
మైనారిటీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కేవలం జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలలో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
Date : 29-10-2025 - 3:44 IST -
#Devotional
Dharma Vijaya Yatra : శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న సీఎం రేవంత్
Dharma Vijaya Yatra : ధర్మ ప్రచారంలో భాగంగా శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామిజీ వారు హైదరాబాద్ నగరానికి విచ్చేసారు
Date : 28-10-2025 - 1:00 IST -
#Business
Gold Rate Today : ఈరోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే నవ్వుకుంటారు..!!
Gold Rate Today : హైదరాబాద్లో బంగారం మార్కెట్ ఈరోజు స్వల్ప స్థాయిలో ఊరటను అందించింది. గడిచిన కొన్ని రోజులుగా పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా పెరగడం, తగ్గడం జరుగుతున్నా, అక్టోబర్ 28, 2025 నాటికి ధరలు కొద్దిగా స్థిరంగా మారాయి.
Date : 28-10-2025 - 11:30 IST -
#Telangana
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ కథ పరిసమాప్తం అంటున్న మంత్రులు!
మంత్రి మాట్లాడుతూ.. మినీ ఇండియా లాంటి హైదరాబాద్ నగరాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజనరీగా కృషి చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఓటర్లు సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవాలి అని కోరారు.
Date : 26-10-2025 - 12:27 IST -
#Business
Office Rent: దేశంలో ఆఫీస్ అద్దెలు ఎక్కువగా ఉన్న నగరాలివే!
ఐఐఎం బెంగళూరు, సిఆర్ఈ మ్యాట్రిక్స్ నివేదిక కమర్షియల్ ప్రాపర్టీ రెంటల్ ఇండెక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో దేశంలోని టైర్-1 నగరాల్లో ఆఫీస్ అద్దె 3.8 శాతం పెరిగింది.
Date : 26-10-2025 - 12:04 IST -
#Andhra Pradesh
Visakhapatnam : చెంబు కోసం రూ.కోటిన్నర ఇచ్చిన హైదరాబాద్ లేడీ డాక్టర్..?
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా మరో మోసం జరిగింది. మహిమ గల చెంబు ఉందని నమ్మించి ఓ లేడీ డాక్టర్ను రూ.1.5 కోట్లు మోసం చేసిన ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇలా మోసపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో మోసాలు పెరిగిపోయాయి.. […]
Date : 25-10-2025 - 2:35 IST -
#Andhra Pradesh
Kaveri Travels : బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేగంగా వస్తున్న బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకుపోయి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది […]
Date : 24-10-2025 - 12:26 IST