Hyderabad
-
#Telangana
Bus Passengers : ఇకపై ప్రయాణికులు MGBS కు వెళ్లే పనిలేదు..ఎందుకంటే కొత్తగా మరో రెండు బస్టాండ్స్ ఏర్పాటు
ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 6 వేల బస్సులు, 2.5 లక్షల మంది ప్రయాణికులు ఎంజీబీఎస్, జేబీఎస్ లపై ఆధారపడుతున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు కావడంతో బస్టాండ్ల వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది.
Date : 25-03-2026 - 1:53 IST -
#Speed News
Telangana Petroleum Dealers Association: తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన.. ఇంధన కొరత లేదు
Telangana Petroleum Dealers Association తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన నిల్వలు నిండుకున్నాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు కొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. అసోసియేషన్ వెల్లడించిన వాస్తవాలు: సరిపడా నిల్వలు: ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్పీసీఎల్ (HPCL), ఐఓసీఎల్ (IOCL), బీపీసీఎల్ […]
Date : 25-03-2026 - 12:07 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ బంకుల మూసివేత.. నో స్టాక్ బోర్డులు.
Petrol Bunks Shut Down ఆయిల్ కంపెనీలు ముందుగా నగదు చెల్లిస్తేనే స్టాక్ అనే కొత్త నిబంధన తేవడంతో హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాత అప్పులు తీర్చి, కొత్త స్టాక్కు ముందే డబ్బు కట్టలేక పలు బంకులు మూతపడ్డాయి. దీంతో తెరిచి ఉన్న బంకుల వద్ద జనం బారులు తీరడంతో కృత్రిమ కొరత ఏర్పడింది. ఇంధనం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, చెల్లింపు విధానాల మార్పు వల్ల తలెత్తిన తాత్కాలిక సమస్యేనని ప్రజలు […]
Date : 25-03-2026 - 10:12 IST -
#India
War Effect : దేశ ప్రజలను అలర్ట్ చేస్తున్న ప్రధాని మోదీ..ఏంజరగబోతుంది..?
రాజ్యసభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే రోజుల్లో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు
Date : 24-03-2026 - 5:16 IST -
#Speed News
Cats : ఇద్దరు యువతుల ప్రాణాలు పోయేలా చేసిన పిల్లులు
హైదరాబాద్ నగరంలో పెంపుడు జంతువుల పట్ల ఉన్న అతి ప్రేమ మరియు సున్నితమైన మనస్తత్వాలు ఇద్దరు యువతుల నిండు ప్రాణాలను బలిగొన్నాయి
Date : 21-03-2026 - 2:00 IST -
#Viral
Hyderabad: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను చంపాలని ప్లాన్..చివరకు ఏమైందంటే !!
ప్రస్తుతం బాధితుడు శివప్రసాద్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండగా, పోలీసులు ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజీ మరియు బాధితుల ఫిర్యాదు ఆధారంగా శంషాబాద్ పోలీసులు నిందితులైన ఝాన్సీని, న్యాయవాది
Date : 21-03-2026 - 1:30 IST -
#Cinema
Gaddar Awards 2026 : అట్టహాసంగా జరిగిన గద్దర్ అవార్డ్స్ వేడుక
కేవలం గ్లామర్ కోణంలోనే కాకుండా, సామాజిక స్పృహ ఉన్న సినిమాలను, నటీనటులను గుర్తించి గౌరవించడం ఈ అవార్డుల ప్రత్యేకత. ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డులు సినీ రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని పలువురు విజేతలు ఆనందం వ్యక్తం చేశారు.
Date : 20-03-2026 - 9:00 IST -
#Andhra Pradesh
గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ ఇంట్లో చోరీ
గుడివాడలోని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ నివాసంలో జరిగిన భారీ చోరీ స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. కఠారి ఈశ్వర్ వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరులో ఉంటుండగా, ఆయన భార్య మధురిమ రెండు రోజుల క్రితం వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వెళ్లారు. ఈ ఉదయం ఆమె తిరిగి గుడివాడలోని ఇంటికి చేరుకోగా, ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని ఆమె గమనించారు. లోపలికి […]
Date : 18-03-2026 - 11:24 IST -
#Business
Gold Price : బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా, ముఖ్యంగా హైదరాబాద్లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. కేవలం ఐదు రోజుల్లోనే తులం బంగారంపై సుమారు రూ. 5,400 వరకు తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద శుభవార్త
Date : 17-03-2026 - 9:56 IST -
#Andhra Pradesh
టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వీడియో రిలీజ్
TDP MP Putta Mahesh మెయినాబాద్ డ్రగ్స్ కేసుపై టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ కేసులో అరెస్టైన ఆయన.. స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని కోరారు. ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా తాను నడుచుకోనని.. ఎప్పుడూ నిజమే చెప్తానంటూ వీడియో విడుదల చేశారు. మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ […]
Date : 16-03-2026 - 9:58 IST -
#Andhra Pradesh
డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై కుట్ర జరుగుతుందా?!
ఈ కేసులో అత్యంత విచిత్రమైన అంశం ఎంపీ మహేష్ యాదవ్కు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలు. తొలుత నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు 'నెగెటివ్' అని తేలింది.
Date : 15-03-2026 - 2:04 IST -
#Telangana
Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!
గాంధీ సరోవర్ పరిసరాల్లో ఆధ్యాత్మికతను చాటేలా ఒక భారీ మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మసీదు నిర్మాణానికి సౌదీ అరేబియా యువరాజు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.
Date : 14-03-2026 - 8:09 IST -
#Cinema
అల్లు అర్జున్ హాలీవుడ్లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిని దాటి హాలీవుడ్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. తన కాలేజీ రోజుల్లో 100 కిలోమీటర్లు లారీల్లో వెళ్లి సినిమాలు చూసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా ‘అవతార్’, ‘జురాసిక్ పార్క్’ వంటి చిత్రాల వసూళ్లతో పోటీపడాలని ఆయన అన్నారు. చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, సాంకేతికంగా తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదగాలని […]
Date : 13-03-2026 - 11:31 IST -
#Business
Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన
కేవలం కుమారీ ఆంటీ మాత్రమే కాకుండా, హైదరాబాద్లోని అనేక చిన్న తరహా హోటళ్లు, ఫుడ్ కోర్టులు ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల మూతపడే దిశగా ఉన్నాయి. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే సామాన్య వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుందని
Date : 12-03-2026 - 8:30 IST -
#Telangana
Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం సినిమా మరియు డిజిటల్ కంటెంట్ రంగానికి కల్పిస్తున్న ప్రోత్సాహం వల్లే ఇలాంటి బహుళజాతి సంస్థలు హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Date : 12-03-2026 - 3:41 IST