Hyderabad Woman
-
#Speed News
Cyber Fraud : సైబర్ మోసంలో రూ.39 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ యువతి
హైదరాబాద్: ‘కేబీసీ లాటరీ’ పేరుతో సైబర్ మోసగాళ్ల చేతిలో హైదరాబాద్కు చెందిన ఓ మహిళ రూ.39 లక్షలు పోగొట్టుకుంది. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ మోసానికి పాల్పడిన పాట్నాకు చెందిన రాకేష్ కుమార్ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన ఓ గృహిణికి అక్టోబర్ 2న ఫోన్ కాల్ వచ్చిందని, ఆమె కెబిసి ద్వారా లాటరీని గెలుచుకున్నట్లు కాలర్ ఆమెకు తెలియజేసి, ఉపసంహరణ విధానాన్ని కూడా వివరించాడని పోలీసులు […]
Published Date - 10:06 PM, Tue - 5 July 22