Hyderabad House
-
#Speed News
Delhi: మోడీతో సౌదీ ప్రధాని భేటీ
సౌదీ అరేబియా ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఈరోజు హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చారు.
Published Date - 09:35 AM, Mon - 11 September 23