Humanitarian Grounds
-
#India
Sutlej River : మరోసారి భారత్ మానవతా దృక్పథం..పాకిస్థాన్కు ముందస్తు హెచ్చరిక
భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.
Published Date - 11:52 AM, Wed - 3 September 25