Houses
-
#Telangana
Telangana: జర్నలిస్టులను కాటేసిన కాలనాగు కేసీఆర్: షర్మిల
తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాసే మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుందని
Published Date - 04:33 PM, Tue - 22 August 23 -
#Speed News
Minister KTR: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం: మంత్రి కేటీఆర్
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
Published Date - 11:10 AM, Fri - 4 August 23 -
#India
Fire accident: అసోంలో భారీ అగ్ని ప్రమాదం.. 200కు పైగా ఇళ్లు దగ్ధం
అసోంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Published Date - 09:00 PM, Wed - 23 November 22 -
#Speed News
KCR Election Stunt?: డబుల్ ట్రబుల్.. లక్ష ఇళ్లు సిద్ధమైనా లక్ష్యానికి తూట్లు!
కూడు.. గూడు.. గుడ్డ మనిషికి కనీస అవసరాలు.. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా మనిషి జీవనం దుర్భరంగా ఉంటుంది.
Published Date - 11:38 AM, Thu - 11 August 22 -
#Speed News
AP CM: మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాధ్యమవుతోంది!
రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్లు(ఎంఐజీ)’లకు ప్రభత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జగనన్న స్మార్ట్ టౌన్షిలకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్సైట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని జగన్ రెడ్డి అన్నారు. ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలని ప్రభుత్వ ధ్యేయమని, ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. ఈ టౌన్ కాలనీల వల్ల మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుందని, 150, 200, 240 చదరపు […]
Published Date - 12:21 PM, Tue - 11 January 22