Hoshiarpur Blast
-
#India
Blast: పంజాబ్ లో ఘోర ప్రమాదం.. గ్యాస్ ట్యాంకర్ పేలి ఏడుగురు మృతి
Blast: పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హోషియార్పూర్ జిల్లాలోని మండియాలా సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ఓ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్, ట్రక్కు ఢీకొనడంతో అక్కడ ఒక్కసారిగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
Published Date - 12:56 PM, Sun - 24 August 25