Historical Significance
-
#Speed News
Yadavula Sadar : ఎన్టీఆర్ స్టేడియంలో యాదవులు సదర్ సమ్మేళనం.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
Yadavula Sadar : తెలంగాణ సదర్ సమ్మేళనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాదవులు పాల్గొననున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో యాదవ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను ఈ సమేళనంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి నేడు ఈ యాదవుల సదర్ సమ్మేళనంలో పాల్గొననున్నారు.
Published Date - 10:05 AM, Sun - 27 October 24 -
#Andhra Pradesh
Sirimanotsavam : నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. భారీగా చేరుకుంటున్న భక్తులు..
Sirimanotsavam : ఏటా జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 2.5 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. పీఠాధిపతి శ్రీ పైడిమాంబ తరపున ప్రధాన అర్చకులు బంటుపల్లి వెంకటరావు ఈ ఏడాది సిరిమానుగా ఎంపిక చేసిన చింత చెట్టు పొడవాటి కాండం సిరిమానుపై కూర్చొని భక్తులను ఆశీర్వదించనున్నారు. జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందాల్, ఇతర అధికారులు ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రక ఉత్సవాల బందోబస్తును 2 వేల మంది పోలీసులు నిర్వహించనున్నారు.
Published Date - 10:31 AM, Tue - 15 October 24 -
#Speed News
Raksha Bandhan: రాఖీ పండుగ అక్కడ అస్సలు చేసుకోరట.. కారణం ఏమిటంటే?
భారతదేశ ప్రజలలో అక్క తమ్ముళ్లు,అన్న చెల్లెలు సంతోషంగా జరుపుకునే పండుగ రాఖీ పండుగ. ఈ రాఖీ పండుగ
Published Date - 09:00 PM, Thu - 4 August 22