Hemant Biswa Sarma
-
#India
Assam CM : నీ ముఖంలో గాంధీ-పటేల్ కనించాలి, సద్దాం హుస్సేన్ కాదు.రాహుల్ గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు..!!
అస్సా సీఎం హిమంత బిస్వాశర్మ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి మాట్లాడిన హిమంత బిస్వా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడ్ యాత్ర నేపథ్యంలో ఆయన్ను టార్గెట్ చేశారు హిమంత బిస్వాశర్మ. రాహుల్ జీ మీ ముఖంలో ప్రజలు మహాత్మాగాంధీ,సర్దార్ వల్లాభాయ్ పటేల్ ను చూడాలి. కానీ సద్దాం హుస్సేన్ ను చూడకూడదంటూ […]
Published Date - 09:39 AM, Sun - 20 November 22