Healthcare Initiatives
-
#Speed News
Damodara Raja Narasimha : క్యాన్సర్ అత్యంత ప్రమాదకరం.. అవగాహన తప్పనిసరి
Damodara Raja Narasimha : ప్రజలకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడం, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు అందరిపై బాధ్యత ఉందన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లలో క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనదిగా పేర్కొనడం ద్వారా, క్రమశిక్షణ లేని జీవన విధానం, మద్యపానం, ధూమపానం వంటి అంశాలు ఈ వ్యాధి ప్రబలడానికి కారణమవుతున్నాయన్నారు.
Published Date - 11:40 AM, Sat - 26 October 24