Health Crisis
-
#Andhra Pradesh
Bird Flu : ఏపీలో నాటుకోళ్లకు సైతం బర్డ్ ఫ్లూ.. ఆందోళనలో వ్యాపారులు
Bird Flu : రాజోలు దీవిలో నాటు కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో పలు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. గత 15 రోజుల నుంచి నాటుకోళ్లు తీవ్రంగా మృతిచెందిపోతుండగా, కోళ్ల వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. 95 గ్రామాలలో ఈ వైరస్ పాకింది, దాని ప్రభావం భారీగా పెరిగింది.
Date : 21-02-2025 - 1:04 IST -
#Andhra Pradesh
GBS: ఏపీలో కలకలం రేపుతున్న జీబీఎస్.. గుంటూరులో మరో 8 కేసులు
GBS : గులియన్ బారే సిండ్రోమ్ (GBS) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 59 కేసులు నమోదవగా, 2 మందికి ప్రాణనష్టం జరిగింది. గుంటూరు జిల్లాలో ఈ వ్యాధి మరింత విజృంభిస్తున్నది, గుంటూరు జీజీహెచ్లో 8 కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపింది.
Date : 17-02-2025 - 12:25 IST -
#India
Delhi Weather : ఢిల్లీలో గాలి కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి.. ఆరెంజ్ అలర్ట్
Delhi Weather : సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం, ఢిల్లీలోని 39 మానిటరింగ్ స్టేషన్లలో ఎక్కువ భాగం AQI రీడింగ్లు 450 కంటే ఎక్కువగా నమోదయ్యాయి. పొరుగు ప్రాంతాలు వివిధ స్థాయిలలో వాయు కాలుష్యాన్ని నివేదించాయి, నోయిడా యొక్క గాలి 'చాలా పేలవమైన' విభాగంలో ఉంది, AQI 384, ఫరీదాబాద్ 'పేలవంగా నమోదైంది. '320 వద్ద, ఘజియాబాద్ , గురుగ్రామ్ వరుసగా 400 , 446 AQIలతో 'తీవ్రమైన' పరిస్థితులను ఎదుర్కొన్నాయి.
Date : 18-11-2024 - 11:03 IST