Harsh Vardhan Shringla
-
#Off Beat
Parliament : రాజ్యసభ – లోక్సభ ఎంపీల మధ్య తేడా ఏమిటి, ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుంది..?
Parliament : రాజ్యసభ కొత్త సభ్యులుగా న్యాయవాది ఉజ్వల్ దేవ్రావ్ నికం, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, సామాజిక కార్యకర్త సి. సదానందన్ మాస్టర్, విద్యావేత్త డాక్టర్ మీనాక్షి జైన్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు. ఈ సందర్భంగా, రాజ్యసభ- లోక్సభ ఎంపీల మధ్య తేడా ఏమిటి? వారు ఎలా ఎన్నుకోబడతారు - వారి హక్కులు ఏమిటి?
Published Date - 11:37 AM, Mon - 14 July 25