Har Gar Tiranga
-
#Telangana
Independence Day 2023: ప్రతి ఇంటిపై జెండా ఎగరాలి: కిషన్ రెడ్డి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని రానున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలు తమ ఇళ్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Published Date - 02:10 PM, Mon - 14 August 23