Hanging Bridge
-
#India
Gujarat Accident: మోర్బీలో తీగల వంతెన కూలి 91 మంది చనిపోయారు
గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం మోర్బీ పట్టణంలో కేబుల్ స్టేడ్ వంతెన కూలి 91 మంది చనిపోయారు. 100 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం.
Date : 31-10-2022 - 1:50 IST