Guru Gobind Singh Indraprastha University
-
#India
Delhi CM Arvind Kejriwal : కేజ్రీవాల్ మాట్లాడుతుండగా మోదీ.. మోదీ అంటూ నినాదాలు.. ఢిల్లీ సీఎం ఏం అన్నాడో తెలుసా?
గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీ తూర్పు ఢిల్లీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతున్న క్రమంలో కొందరు విద్యార్థులు మోదీ.. మోదీ అనే నినాదాలు చేశారు.
Published Date - 08:30 PM, Thu - 8 June 23