Gujarat CM Bhupendra Patel
-
#India
Guinness World Record: 1.53లక్షల మంది ఒకేసారి యోగా.. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు
2018లో రాజస్థాన్లోని కోటాలో జరిగిన యోగా డే సెషన్లో 1,00,984 మంది పాల్గొనడం అప్పట్లో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. తాజాగా సూరత్ లో నిర్వహించిన యోగా వేడుకలో1.53లక్షల మంది పాల్గొనడంతో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది.
Published Date - 10:12 PM, Thu - 22 June 23