Guard
-
#Devotional
Ram Mandir: అయోధ్యలో ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్
అయోధ్య రామ మందిరం అనేది కోట్లాది భారతీయ హిందువుల కల. ఐదు దశాబ్దాలుగా దీని కోసం పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ఎంతో మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి ప్రధాని మోడీ హయాంలో అయోధ్యలో రాముడు కొలువు తీరాడు.
Published Date - 01:33 PM, Mon - 29 January 24