Greece News
-
#Speed News
Two Trains Collide: రెండు రైళ్లు ఢీ.. 26 మంది మృతి.. ఎక్కడంటే..?
గ్రీస్ (Greece) దేశంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గ్రీస్లోని అథెన్స్కు 235 మైళ్ల దూరంలో ఉన్న టెంపే ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్యాసింజర్ రైలు, మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది.
Published Date - 08:52 AM, Wed - 1 March 23