Governor Raghubar Das
-
#India
Naveen Patnaik: 24 ఏళ్ల తర్వాత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం గవర్నర్ రఘుబర్ దాస్ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. సీఎం పట్నాయక్ రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలిసారిగా అసెంబ్లీలో ప్రతిపక్ష బెంచ్పై కూర్చోనున్నారు.
Published Date - 01:57 PM, Wed - 5 June 24