Government Scheme
-
#Business
PM Shram Mandhan Yojana: 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 3వేలు వచ్చే స్కీమ్ ఇదే.. మనం చేయాల్సింది ఏంటంటే?
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకంలో చేరినవారికి సహకారం అందిస్తుంది. ఉదాహరణకు మీరు ఈ పథకంలో నెలకు 1000 రూపాయలు జమ చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా అదే మొత్తం అంటే నెలకు వెయ్యి రూపాయలు జమ చేస్తుంది.
Published Date - 04:15 PM, Tue - 17 June 25 -
#Andhra Pradesh
Mango Farmers : ఏపీలో రైతు బీమాపై కీలక నిర్ణయం.. మామిడి పంటకు బీమా పొడిగింపు
Mango Farmers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యానవన పంటల బీమా పథకం అమలు కోసం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 , 2025-26 రబీ సీజన్లలో మామిడి పంటలకు బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
Published Date - 01:04 PM, Sun - 22 December 24 -
#Business
PM Surya Ghar Muft Bijli Yojana: ఈ స్కీమ్కు దరఖాస్తు చేశారా? నేరుగా బ్యాంకు ఖాతాకే సబ్సిడీ!
గుజరాత్లో ఈ పథకం కింద అత్యధికంగా 2,86,545 సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీని తర్వాత మహారాష్ట్రలో 1,26,344, ఉత్తరప్రదేశ్లో 53,423 ఇన్స్టాలేషన్లు ఉన్నాయి.
Published Date - 04:08 PM, Wed - 4 December 24 -
#Business
Marriage Scheme: మహిళలకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ. 51 వేలు, అర్హులు వీరే..!
Marriage Scheme: దేశంలోని పౌరుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇందులో వివిధ వ్యక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలు తీసుకొచ్చారు. ఈ పథకాలు చాలా వరకు పేదలు, నిరుపేదల కోసం ఉన్నాయి. అలాంటి వారికి ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తుంది. ఆ కోవలోకి వచ్చేది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లేదా ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన. నిరుపేదలు ఈ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రత్యక్ష ప్రయోజనాలను పొందవచ్చు. కేంద్ర […]
Published Date - 12:30 PM, Mon - 17 June 24 -
#Speed News
Private Employed Pension: ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు కూడా పెన్షన్.. ఎలాగంటే..?
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పిస్తుంది. అదే సమయంలో ప్రైవేట్ ఉద్యోగాల్లో (Private Employed Pension) పనిచేస్తున్న ప్రజలు ఇప్పటికే వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతున్నారు.
Published Date - 02:59 PM, Fri - 5 April 24 -
#India
Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన.. నెలకు రూ. 210 కాంట్రిబ్యూషన్తో రూ. 5 వేల పెన్షన్..!
కోట్లాది మందికి వృద్ధాప్య ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం 2015 సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana)ను ప్రారంభించింది.
Published Date - 12:46 PM, Sun - 20 August 23 -
#India
Matru Vandana Yojana: కేంద్ర ప్రభుత్వం రూ. 6,000 సాయం.. ఈ పథకం గర్భిణీ స్త్రీలకు మాత్రమే.. పూర్తి వివరాలు ఇవే..!
దేశవ్యాప్తంగా పోషకాహార లోపంతో పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం మాతృత్వ వందన యోజన పథకాన్ని (Matru Vandana Yojana) ప్రారంభించింది.
Published Date - 02:16 PM, Mon - 24 July 23 -
#Speed News
Government Scheme: రెండో బిడ్డ పుడితే ప్రభుత్వం ఎంత డబ్బు ఇస్తుందో తెలుసా?
దేశంలో ఉన్న ఆడపిల్లల భవిష్యత్తును పరిరక్షించడం కోసం, మెరుగుపరచడం కోసం ప్రభుత్వాలు కౌసల్య ప్రసూతి
Published Date - 04:50 PM, Sat - 5 November 22