Government Payroll Fraud
-
#India
Madhya Pradesh : మధ్యప్రదేశ్లో 230 కోట్ల కుంభకోణం.. 50వేల బోగస్ ఉద్యోగులతో ప్రభుత్వ యంత్రాంగం సంచలనం!
ఈ కుట్ర ద్వారా దాదాపు రూ.230 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా వలసిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఈ మోసం వెలుగులోకి రావడానికి కారణం వేలాది మంది అసలైన ప్రభుత్వ ఉద్యోగులకు గత ఆరు నెలలుగా జీతాలు అందకపోవడమే.
Published Date - 12:16 PM, Fri - 6 June 25