Governer
-
#Speed News
Harish Rao: కాంగ్రెస్, బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది: మంత్రి హరీశ్ రావు
Harish Rao: కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడిందని, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ’’బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ గారు నిరాకరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా […]
Date : 26-01-2024 - 2:24 IST -
#India
RBI: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వెల్లడించారు.
Date : 08-12-2023 - 11:17 IST -
#Telangana
Harish Rao: మోడీ రాష్ట్రపతిని పిలుస్తున్నారా? గవర్నర్ పై హరీశ్ రావు ఫైర్!
తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
Date : 05-05-2023 - 11:56 IST -
#Telangana
Telangana High court: కుదిరిన సయోధ్య.. ‘బడ్జెట్’ సమావేశాలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్!
బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి అనుమతి ఇవ్వాలని గవర్నర్ను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం
Date : 30-01-2023 - 3:38 IST -
#Telangana
Governor Serious : ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై గవర్నర్ తమిళసై సీరియస్..!!
తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి జరిగిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన నివేదిక వెంటనే సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించారు. ఎంపీ కుటుంబ సభ్యులను బెదిరించడం…ఇంట్లో వస్తువులను పగులగొట్టడం చట్టవిరుద్దమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేయడాంపై ఎంపి అర్వింద్ తల్లి […]
Date : 18-11-2022 - 8:39 IST -
#Telangana
TS : గవర్నరా? బీజేపీ కార్యకర్తనా.? తమిళి సై పై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్..!!
తెలంగాణ గవర్నర్ తమిళిసై పై ఫైర్ అయ్యారు మంత్రి జగదీశ్ రెడ్డి. గవర్నర్ బీజేపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ రాజకీయం చేస్తున్నారని…బీజేపీ కార్యాలయంలో ఒకటి నాంపల్లిలో ఉంటే..రెండవది రాజ్ భవన్ లో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో నిన్న ప్రధానమంత్రి మోదీ మాట్లాడరాన్నారు. మోదీ తెలంగాణకు వచ్చిన ఏం ఇచ్చారంటూ ప్రశ్నించారు. నయా పైసాకూడా ఇవ్వని మోదీ…తెలంగాణ గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం […]
Date : 14-11-2022 - 8:17 IST -
#Andhra Pradesh
Amaravati Politics: అమరావతిపై `మూడు` సంచలనాలు
అమరావతి రాజధాని విషయంలో రెండు కీలక నిర్ణయాలు జరిగాయి. రాష్ట్రంలోని పేదలు ఎవరైనా అమరావతిలో స్థలాలను పొందేందుకు అర్హులుగా గుర్తిస్తూ
Date : 20-10-2022 - 1:39 IST -
#South
Rajinikanth RajBhavan? బీజేపీ ఆకర్ష్.. రాజ్ భవన్ కు రజనీకాంత్!
ఈ బాషా ఒక్కసారి చెబితే.. వందసార్లు చెబినట్టే.. ఈ డైలాగ్ వినగానే తమిళ్ సూపర్ స్టార్
Date : 18-08-2022 - 5:00 IST