Gajay Singh Rana
-
#India
Narendra Modi : నేడు జమ్మూ కాశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన..
Narendra Modi : “ప్రధాని నరేంద్ర మోదీ రేపు దోడాలో తన తొలి ఎన్నికల సమావేశాన్ని నిర్వహించనున్నారు. 42 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి దోడాను సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1982లో దోడాలో చివరి ప్రధానమంత్రి పర్యటన జరిగింది” అని కిషన్ రెడ్డిని అన్నారు.
Published Date - 10:59 AM, Sat - 14 September 24