Gaikwad
-
#Sports
MS Dhoni: సీఎస్కే జట్టులో కొన్ని లోపాలు ఉన్నాయి.. ఎంఎస్ ధోనీ సంచలన వ్యాఖ్యలు
గత కొన్ని సీజన్లుగా ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఫిట్నెస్పై స్పందిస్తూ.. ధోని నవ్వుతూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
Published Date - 12:35 PM, Sun - 3 August 25 -
#Sports
CSK Retain: సీఎస్కే రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్ట్ బయటపెట్టిన టీమిండియా మాజీ క్రికెటర్
హర్భజన్ సింగ్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ మరియు రచిన్ రవీంద్రలను ఉంచుకోవచ్చు. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతిషా పతిరానను కూడా రిటైన్ చేసుకునేందుకు CSK వెళ్లవచ్చని భజ్జీ చెప్పాడు.
Published Date - 08:51 AM, Sat - 26 October 24 -
#Sports
Ruturaj Gaikwad: ఆర్సీబీపై సీఎస్కే ఓటమి.. గైక్వాడ్ ఏమన్నాడంటే..?
IPL సీజన్ 2024లో 68వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు భారీ స్కోరు చేసింది.
Published Date - 09:26 AM, Sun - 19 May 24 -
#Speed News
CSK vs KKR: తిప్పేసిన జడేజా… చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు బాట
ఐపీఎల్ 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ జోరుకు బ్రేక్ వేస్తూ 7 వికెట్ల తేడాతో మూడో విజయాన్ని అందుకుంది. బౌలింగ్ లో రవీంద్ర జడేజా స్పిన్ మ్యాజిక్ , తుషార్ పాండే స్పెల్ చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాయి.
Published Date - 11:14 PM, Mon - 8 April 24 -
#Sports
CSK vs SRH: 54 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన చెన్నై
ఐపీఎల్ 18వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి ఓవర్లో 7 పరుగులు రాబట్టింది. రచిన్ రవీంద్ర, రుతురాజ్ జోడీ నెమ్మదిగా ఆటని ప్రారంభించింది.
Published Date - 08:14 PM, Fri - 5 April 24 -
#Speed News
Gaikwad: శతక్కొట్టిన టీమిండియా ఓపెనర్ గైక్వాడ్.. భారీ స్కోర్ చేసిన భారత్..!
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ గైక్వాడ్ (Gaikwad) అజేయ సెంచరీ (123 నాటౌట్) చెలరేగాడు.
Published Date - 08:47 PM, Tue - 28 November 23 -
#Speed News
Corona Positive: టీమిండియాలో కరోనా కలకలం
వెస్టిండీస్తో వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. జట్టులో ఆరుగురు క్రికెటర్లు కోవిడ్ బారిన పడ్డారు. ఓపెనర్ శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్తో సహా మొత్తం 8 మందికి పాజిటివ్గా తేలింది.
Published Date - 11:55 PM, Wed - 2 February 22