Funds Release
-
#Andhra Pradesh
Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన
Talliki Vandanam Scheme ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. గతేడాది ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేసిన సంగతి తెలిసిందే. 2026కు సంబంధించి తల్లికి వందనం పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పేరుతో విద్యార్థుల కోసం పథకాన్ని […]
Date : 02-04-2026 - 2:01 IST -
#Telangana
Medaram Jatara : మేడారం జాతరకు రూ. 150 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
ఇది ఇప్పటివరకు కేటాయించిన నిధులలో అత్యధికం కావడం విశేషం. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర దేశంలోని అతిపెద్ద గిరిజన సమ్మేళనం. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది.
Date : 21-08-2025 - 10:28 IST -
#Telangana
Mamnoor Airport : వరంగల్ ఎయిర్పోర్టు భూసేకరణకు నిధులు విడుదల
ఇప్పటికే మామునూరు ఎయిర్పోర్టు పునర్నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో భూములను కోల్పోతున్న రైతులకు తగిన న్యాయ పరిహారం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. తాజా నిర్ణయం ప్రకారం, రైతులకు ఎకరానికి రూ. 1.20 కోట్లు చెల్లించనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 25-07-2025 - 4:52 IST