Funding Narco Terrorism
-
#India
Funding Narco Terrorism: కాశ్మీర్లో తీవ్రవాద నిధుల రాకెట్ గుట్టు రట్టు
డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల అమ్మకం ద్వారా ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారు ఐదుగురు ప్రభుత్వం ఉద్యోగులు. ఇందులో ఐదుగురు పోలీసులు కాగా ఒక టీచర్ కూడా ఉన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(సి)ని ఉపయోగించారు.
Published Date - 04:44 PM, Sat - 3 August 24