Fridge Explosion
-
#South
Fridge Explosion: ఫ్రిడ్జ్ పేలి పోలీస్ అధికారి, మహిళ సజీవ దహనం.. కోయంబత్తూరులో ఘటన
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో గురువారం రిఫ్రిజిరేటర్ పేలడం (Fridge Explosion)తో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. దీని కారణంగా ఒక పోలీసు అధికారి, ఓ మహిళ సజీవ దహనం అయ్యారు. జిల్లాలోని పొల్లాచ్చి సమీపంలోని నల్లూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Published Date - 11:38 AM, Fri - 10 March 23