Free Distribution Of Idols
-
#Telangana
Hyderabad : పర్యావరణహితం కోసం మట్టి వినాయక విగ్రహాలు..ఉచితంగా విగ్రహాల పంపిణీ ఎక్కడెక్కడంటే?
ఈ ఏడాది కూడా అదే అభిమతంతో మట్టి విగ్రహాల పంపిణీకి సిద్ధమైంది. ఈసారి, ఆగస్టు 24 నుండి 26 వరకు మూడు రోజుల్లో లక్ష మట్టి వినాయక విగ్రహాలను హెచ్ఎండీఏ పంపిణీ చేయనుంది. ఇదిలా ఉండగా, జీహెచ్ఎంసీ కూడా తన పరిధిలోని వార్డు కార్యాలయాల వద్ద రెండు లక్షల విగ్రహాలు ఉచితంగా అందిస్తోంది.
Date : 24-08-2025 - 11:17 IST