Former Pakistan Cricket Board Chairman Zaka Ashraf
-
#Speed News
Pakistan Cricketers Wives: అందుకే తమ క్రికెటర్ల వెంట భార్యలను భారత్ కు పంపించాం: పీసీబీ మాజీ ఛైర్మన్
పీసీబీ ( పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) మాజీ ఛైర్మన్ జాకా అష్రాఫ్ ఓ సంచలన విషయాన్ని బయటపట్టారు. భారత్ లో పాకిస్తాన్ చివరి ద్వైపాక్షిక క్రికెట్ 2012లో జరిగిన సందర్భాన్ని గుర్తు చేశారు.
Date : 14-04-2022 - 4:56 IST