Food Poison
-
#Speed News
Food Poison: వినాయక చవితి ప్రసాదం తిని 79 మందికి అస్వస్థత
ఆలయంలో పంచిన ప్రసాదం తిని 79 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.
Published Date - 03:46 PM, Tue - 19 September 23 -
#Speed News
Siddipet : ఫుడ్పాయిజన్ ఘటనలో హాస్టల్ వార్డెన్, వంటమనిషిపై వేటు
సిద్దిపేట జిల్లాలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ హాస్టల్ లో పుడ్పాయిజన్ ఘటనపై అధికారులు చర్యలు ప్రారంభించారు.రెసిడెన్షియల్ స్కూల్, బాలికల జూనియర్ కళాశాల డిప్యూటీ హాస్టల్ వార్డెన్ రజియా సుల్తానా, ఇద్దరు కుక్లు దుర్గ, నాగరాణిలు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిపై వేటు వేశారు. . ప్రిన్సిపాల్ శ్రీలతను కూడా సొసైటీ సెక్రటరీ విధుల నుంచి సస్పెండ్ చేశారు. హాస్టల్లో జూన్ 26న మధ్యాహ్న భోజనం చేసి 300 మంది విద్యార్థుల్లో 128 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో.. ఘటనకు […]
Published Date - 09:47 PM, Wed - 29 June 22