Floods In Telugu States
-
#Andhra Pradesh
Central Govt Releases Rs. 3300 Cr : కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాలేదు – CM చంద్రబాబు
Chandrababu Clarity on Central Govt Releases Rs. 3300 Cr : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయంగా రూ.3,300 కోట్లు ఇచ్చిందనేది ప్రచారం మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేసారు. సాయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వరద నష్టంపై ప్రాథమిక అంచనా రిపోర్టు రూపొందించి రేపు ఉదయం కేంద్రానికి పంపిస్తామని చంద్రబాబు తెలిపారు.
Published Date - 08:37 PM, Fri - 6 September 24 -
#Cinema
Chiranjeevi Donate: తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన మెగాస్టార్.. ఎంతంటే..?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎక్స్ వేదికగా ఈ విరాళం ప్రకటించారు.
Published Date - 09:39 AM, Wed - 4 September 24