Flooded Villages
-
#Telangana
Minister Sridhar Babu: ముంపు గ్రామాల్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన..రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా
ప్రాణనష్టం సంభవించిన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పశువులను కోల్పోయిన వారికి రూ.50 వేలు అందజేస్తామన్నారు. ఊహించని ప్రకతి విపత్తుకు అందరి సహకారం అవసరం అని మంత్రి అన్నారు.
Date : 03-09-2024 - 1:37 IST