Flood News
-
#India
Mission Mausam: మిషన్ మౌసం అంటే ఏమిటి? ప్రకృతి వైపరీత్యాలను ఆపుతుందా..?
మిషన్ మౌసం కోసం ప్రభుత్వం రూ.2000 కోట్లు కేటాయించింది. దీంతో వాతావరణ శాఖ అప్గ్రేడ్ కానుంది. నివేదికల ప్రకారం.. దేశంలో వాతావరణ వైపరీత్యాల కారణంగా ప్రతి సంవత్సరం 10,000 మంది మరణిస్తున్నారు. కానీ ఈ మిషన్ వలన చాలా మంది ప్రాణాలను రక్షించవచ్చు.
Date : 13-09-2024 - 1:59 IST