Fight Between Prisons
-
#Speed News
TN: జైలులో ఖైదీల ఘర్షణ-ముగ్గురు మృతి, పలువురికి గాయాలు
తమిళనాడులోని మదురై సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరగడంతో అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో ముగ్గురు ఖైదీలు మరణించగా పలువురికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. జైలు భవనం పైకి ఎక్కి రక్తం మొఖాలతో రాళ్లతో కొట్టుకుంటున్న ఖైదీలు ఎక్కడ రోడ్ల పైకి వచ్చి సాధారణ పౌరుల పై పడతారనే భయంతో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. మొత్తం ఈ జైలు లో 13 వందల ఖైదీలు ఉన్నట్టు అధికారులు […]
Published Date - 04:18 PM, Thu - 30 December 21