February 20
-
#Speed News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు, విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా
కేంద్ర మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేస్తున్నట్లు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తెలిపింది.
Published Date - 11:44 PM, Thu - 18 January 24