Farmers Problems
-
#Andhra Pradesh
Farmers : రైతులను మోసం చేయడం బాధాకరం – రోజా
Farmers : ప్రభుత్వ వైఫల్యం కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని, దానివల్ల రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు. రైతులు తమ కష్టాలను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే, వారి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోందని
Published Date - 02:45 PM, Tue - 9 September 25 -
#Telangana
Revanth Reddy vs KTR : ఎవరొస్తారో రండి తేల్చుకుందాం!..సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
చర్చ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్కు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. రేవంత్-కేటీఆర్ పరస్పర సవాళ్ల నేపథ్యంలో ఈ భద్రతా ఏర్పాట్లు అత్యవసరంగా మారాయి.
Published Date - 11:33 AM, Tue - 8 July 25