Factory Explosion
-
#Telangana
Pashamylaram : పాశమైలారం మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి
అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, మరణించిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ పరిహారం త్వరితగతిన చెల్లించేందుకు సంబంధిత పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Published Date - 01:21 PM, Tue - 1 July 25 -
#Telangana
Pashamylaram : పాశమైలారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్రెడ్డి
ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి ఉన్న ఉన్నతాధికారులతో సీఎం తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ బృందాలకు ఆయన ధైర్యం చెప్పారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం, సీఎం సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకోనున్నారు.
Published Date - 11:49 AM, Tue - 1 July 25 -
#India
Tamil Nadu : శివకాశిలో పేలుడు.. ఐదుగురి మృతి
తీవ్రంగా గాయపడిన మరికొందరిని ఆసుపత్రికి తరలించగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శివకాశి దేశవ్యాప్తంగా బాణాసంచా తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం. ఇక్కడ డజన్ల సంఖ్యలో చిన్న, పెద్ద ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి.
Published Date - 11:15 AM, Tue - 1 July 25