EX MP Kesineni Nan I
-
#Andhra Pradesh
Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్రబాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని
విజయవాడలోని కృష్ణలంక యువకుడు గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో వస్తున్న అక్రమ నిర్బంధం, కస్టడీ మరణం, సాక్ష్యాల ధ్వంసం ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని మాజీ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన లేఖ రాశారు. “మంచి ప్రభుత్వం అంటే నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికైనా చట్టబద్ధమైన న్యాయం, నిర్దోషికి సంపూర్ణ రక్షణ కల్పించగల ప్రభుత్వం” అని కేశినేని నాని […]
Date : 19-06-2026 - 1:47 IST