EP Elections 2024
-
#Andhra Pradesh
Ramesh Kumar Reddy : వైసీపీలో చేరిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే..
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వచ్చి టీడీపీ లో చేరగా..ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నుండి నేతలు బయటకు వస్తూ వైసీపీ లో చేరుతున్నారు
Published Date - 12:44 PM, Wed - 10 April 24