Environmental Issues
-
#Telangana
Harish Rao : లగచర్లలా గుమ్మడిదలను చేయద్దు
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు గుమ్మడిదలలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై తీవ్రంగా స్పందించారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, నర్సాపూర్ చెరువు కలుషితమవుతుందని, ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. గుమ్మడిదల ప్రజల ఆందోళనకు మద్దతు తెలిపిన హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ ప్రాజెక్టును తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
Published Date - 05:57 PM, Fri - 14 February 25 -
#India
Jaishankar : పాకిస్తాన్లో మార్నింగ్ వాక్.. మొక్కను నాటిన ఎస్ జైశంకర్
Jaishankar : విదేశాంగ శాఖ మంత్రి (ఈఏఎం) ఎస్. జైశంకర్ ఈ క్షణాన్ని Xలో పంచుకుంటూ "మా హైకమిషన్ క్యాంపస్లో పాకిస్తాన్లోని టీమ్ హైకమిషన్ ఆఫ్ ఇండియా సహోద్యోగులతో కలిసి ఉదయం నడక" అని పోస్ట్ చేసారు. తల్లుల గౌరవార్థం చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించే 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారంలో భాగంగా హైకమిషన్ ప్రాంగణంలో అర్జున మొక్కను కూడా నాటారు.
Published Date - 11:23 AM, Wed - 16 October 24