Environmental Crisis
-
#India
Environmental protection : జాగ్రత్తలు తీసుకోకపోతే హిమాచల్ ప్రదేశ్ అదృశ్యం కావొచ్చు : సుప్రీంకోర్టు హెచ్చరిక
వాతావరణ మార్పులు రోజు రోజుకు ముప్పు మోపుతున్నాయి. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్ తరాలకు హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రం పటములో ఉండకపోవచ్చు అంటూ కోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలు దేశంలోని పర్యావరణ విధానాలపై నూతన చర్చకు దారితీయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published Date - 11:29 AM, Sat - 2 August 25