Environmental
-
#India
Delhi : విద్యుత్ స్తంభం పైకెక్కిన వ్యక్తి.. ప్రధాని సీఎంతో మాట్లాడతానంటూ డిమాండ్
Delhi : ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. చివరకు ఆ వ్యక్తిని హైటెన్షన్ విద్యుత్ స్తంభం పైనుంచి కిందకు దించారు. తాను టీచర్ అని ఆ వ్యక్తి తెలిపాడని, కాసేపు బెంగాల్, ఆ తర్వాత బీహార్కు చెందినట్లుగా అతడు చెప్పాడని పోలీస్ అధికారి తెలిపారు.
Published Date - 07:26 PM, Wed - 23 October 24