Election 2024
-
#Andhra Pradesh
Election 2024: ఎన్నికలకు కౌంట్ డౌన్.. ఎల్లుండి నుంచే తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లు
రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ వేడి మరింత పెరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఏప్రిల్ 18 నుండి నామినేషన్లు వేయనున్నారు.
Published Date - 05:06 PM, Tue - 16 April 24 -
#Andhra Pradesh
Chandrababu New Style : వైరల్ గా మారిన చంద్రబాబు నయా లుక్..
'బాస్ ఆఫ్ ఏపీ.. ఎవర్ గ్రీన్ హీరో' అంటూ టీడీపీ ఈ వీడియోను ట్వీట్ చేయగా..టీడీపీ శ్రేణులు , అభిమానులు తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు
Published Date - 09:26 PM, Sun - 7 April 24 -
#India
Hema Malini Net Worth : హేమమాలిని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
మథుర నియోజకవర్గం నుంచే బరిలోకిదిగి భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఇప్పుడు మరోసారి బరిలోకి దిగుతుంది
Published Date - 12:13 PM, Fri - 5 April 24 -
#Telangana
KCR : కేసీఆర్ లో భయం మొదలైంది – ఉత్తమ్
కేసీఆర్ (KCR) లో భయం మొదలైందని, అందుకే ఆ భయం తో ఏమాట్లాడుతున్నారో కూడా అర్ధం కావడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుండి బయటకు వచ్చిన కేసీఆర్..లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ పట్టు బిగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సూర్యాపేట , నల్గొండ పలు జిల్లాలో పర్యటించి ఎండిన పంట తీరు ఫై రైతులతో […]
Published Date - 04:18 PM, Mon - 1 April 24 -
#India
BJP 5th List : బిజెపి ఐదో జాబితా విడుదల..కంగనా రనౌత్ ఎక్కడి నుండి పోటీ అంటే..!!
ఈ ఐదో జాబితాలో ఏకంగా 111 మంది అభ్యర్థులను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి బాలీవుడ్ సినీనటి కంగనా రనౌత్ను బరిలోకి దింపారు
Published Date - 10:24 PM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
JanaSena: పొత్తులపై పవన్ శపథం
ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని 2024లో స్థాపించే దిశగా పనిచేయాలని జనసేనాని దిశానిర్దేశం చేశాడు. బీజేపీ ఇచ్చే రోడ్ మాప్ కు అనుగుణంగా నడుచుకుంటామని తేల్చి చెప్పాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా నిర్ణయాలు ఉంటాయని పరోక్షంగా పొత్తుల గురించి పవన్ శపథం చేసాడు.
Published Date - 09:21 PM, Mon - 14 March 22 -
#India
Rahul Gandhi:జైపూర్ వేదికపై `మమత`కు కౌంటర్ రాహుల్ 2024 ఐడియాలజీ ఇదే!
ముంబై కేంద్రంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత, ఐప్యాక్ ఫౌండర్ పీకే చేసిన వ్యాఖ్యలను కౌంటర్ గా కాంగ్రెస్ జైపూర్ ర్యాలీ నిలచింది. కాంగ్రెస్ పార్టీ 2024 రథసారధి రాహుల్ గా హైలెట్ చేసింది.
Published Date - 03:47 PM, Tue - 14 December 21