Education Funding
-
#Andhra Pradesh
Nara Lokesh : మంత్రి లోకేశ్ కృషికి కేంద్రం మద్దతు..విద్యాశాఖకు అదనంగా నిధులు మంజూరు
ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి, విద్యారంగంలో నాణ్యతను మెరుగుపరచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి మద్దతు తెలుపుతూ రూ.432.19 కోట్ల అదనపు నిధులను సమగ్రశిక్ష కింద మంజూరు చేసింది.
Published Date - 11:23 AM, Wed - 20 August 25